మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ అమ్రపాలి..

Wait 5 sec.

ఇంతకుముందు తెలంగాణలో పనిచేసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఐఏఎస్ అధికారిని అమ్రపాలిని.. మళ్లీ తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ( ) అమ్రపాలిని కేటాయించింది. నాలుగు నెలల క్రితం ఆమె డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సొనెల్, ట్రైనింగ్ (DoPT)కి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో సీఏటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అమ్రమపాలి బదిలీ అధికారికంగా ఖరారైంది. ఆమెను అక్టోబర్ 2024లో ఆంధ్రప్రదేశ్‌కు పంపారు.