ఏపీకి భారీ గుడ్ న్యూస్.. అక్టోబర్ 14న ఢిల్లీలో ప్రకటన..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ యువతకు భారీ శుభవార్త. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అక్టోబర్ 14న ఏపీకి గుడ్ న్యూస్ అందనుంది. అక్టోబర్ 14వ తేదీన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య చరిత్రాత్మక ఒప్పందం జరగనుంది. ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం అక్టోబర్ 14న ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య కీలక ఒప్పందం జరగనుంది. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు ప్రకటించారు. ఇది రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తానికి ప్రతిష్టాత్మక కార్యక్రమమని చంద్రబాబు అభివర్ణించారు. ఈ ఒప్పందంతో టెక్నాలజీ దశ దిశలు మారుతాయని చంద్రబాబు అన్నారు. మరోవైపు సుమారుగా 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో గూగూల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 1 గిగావాట్‌ సామర్థ్యంతో ఏర్పాటు కానున్ ఈ డేటా సెంటర్‌.. గూగుల్ సంస్థకు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ కానుంది. అలాగే అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద డేటా సెంటర్ కావటం విశేషం. గూగుల్‌ క్లౌడ్, ఏఐ వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్‌ ఉపయోగపడనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటైతే భారత దేశానికి చెందిన సమాచారం ఇక్కడే స్టోర్ అవుతుందని.. దీనివలన డేటా లీక్ వంటి భయాలు ఉండవని నిపుణులు చెప్తున్నారు. అలాగే అవుతుందని.. అందుకే సాగరతీరమైన విశాఖను గూగుల్ ఎంపిక చేసుకుందని సమాచారం. గూగుల్ డేటా సెటంర్ ఏర్పాటైతే సుమారుగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా.తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్మరోవైపు గూగుల్ డేటా సెంటర్ కోసం భీమిలి లోని తర్లువాడలో భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూగుల్ డేటా సెంటర్ కోసం 200 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే