రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. చేసింది. అలాగే మరికొన్నింటిని దారి మళ్లించింది. మరికొన్ని రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. ఈ విషయాన్ని లో తెలియజేశారు. విజయవాడ - గూడురు సెక్షన్‌లో ఇంటర‌లాకింగ్ పనుల కారణంగా ఆగస్ట్ నెలలో రద్దయ్యాయి. వాటి వివరాలు..తిరుపతి - లింగంపల్లి - తిరుపతి రైలును (12733/12734) ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకూ రద్దు చేశారు. రేణిగుంట - కాకినాడ టౌన్ - రేణిగుంట రైలు(17249/17250) ఆగస్ట్ 11వ తేదీ నుంచి ఆగస్ట్ 20వ తేదీ వరకూ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి - ఆదిలాబాద్- తిరుపతి రైలు (17405/17406) ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 20 వరకూ వారం రోజుల పాటు రద్దు చేశారు. నర్సాపురం - ధర్మవరం - నర్సాపురం ఎక్స్‌ప్రెస్ రైలు (172476/17248) ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకూ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటుగా విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు (22707) ఆగస్ట్ 14, 16,18 తేదీలలో.. అలాగే తిరుపతి - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు (22708) ఆగస్ట్ 13, 15, 17వ తేదీలలో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి - నర్సాపూర్ రైలును(07131) ఆగస్ట్ 17వ తేదీ, నర్సాపూర్ - తిరుపతి రైలు (07132) ఆగస్ట్ 18వ తేదీ రద్దు చేశారు. అలాగే చర్లపల్లి - తిరుపతి రైలు (07251) ఆగస్ట్ 13వ తేదీ.. తిరుపతి - చర్లపల్లి రైలు (07252) ఆగస్ట్ 14వ తేదీ రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. రద్దు చేసిన మరికొన్ని రైళ్ల వివరాలు..విజయవాడ - ఒంగోలు- విజయవాడ( 67273/67274)- ఆగస్ట్ 6 నుంచి 19 వరకూతెనాలి - విజయవాడ - తెనాలి (67214/97213)- ఆగస్ట్ 6 నుంచి 24 వరకూవిజయవాడ - బిట్రగుంట- విజయవాడ (67259/67260)- ఆగస్ట్ 6 నుంచి 19 వరకూవిజయవాడ - గుంటూరు (67229) - ఆగస్ట్ 6 నుంచి 24 వరకూగుంటూరు - రేపల్లె (67223) - ఆగస్ట్ 6 నుంచి 24 వరకూరేపల్లె - తెనాలి (67224) - ఆగస్ట్ 6 నుంచి 24 వరకూతెనాలి- విజయవాడ (67222) - ఆగస్ట్ 6 నుంచి 24 వరకూవిజయవాడ - గూడూరు (67225) - ఆగస్ట్ 6 నుంచి 19 వరకూ.. దారి మళ్లించిన రైళ్ల వివరాలివే.. ఈ వివరాలను దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.